తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో కొత్తగా 2,166 పాజిటివ్ కేసులు నమోదు, 10 మంది మృతి.. 1,74,774కి చేరిన పాజిటివ్ కేసులు, ఇప్పటి వరకు 1,052 మంది మృతి.ఏపీలో గడిచిన 24 గంటల్లో 6235 కొత్త కేసులు.51 మరణాలు. ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,31,749. మొత్తం మరణాల సంఖ్య 5410.

Comments